జిల్లా గురించి
తూర్పు గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన జిల్లా. ఈ జిల్లా మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, తూర్పుచాళుక్యులు, కాకతీయులు, చొళులు, ముసునూరి జమిందార్లు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, కుతుబ్ షాహిలు తరువాత బ్రిటిష్ వారిచే పరిపాలింపబడినది. 1925 ఏప్రిల్ 15 వ తేది జి వో. నెo 502 ప్రకారము, తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద ధనిక జిల్లాగా పరిగణింపబడుతున్నది. మరియు కళ సాహిత్య రంగముల యుందు ఉన్నత స్థాయిలోను, పర్యాటక హబ్ గాను ఉన్నది.. మరింత సమాచారం..
భూమి విస్తరణ : 2560.70 చ.కి | భాషా : తెలుగు | గ్రామాలు : 303 |
---|---|---|
జనాభా : 18.33 లక్షలు | పురుషులు : 9,12,000 | మహిళలు : 9,21,000 |